Tourist Attractions

Top Story

Bollywood actor Akshay Kumar in Kadapa

Bollywood actor Akshay Kumar offered prayers at the Ameen Peer dargah (Pedda dargah) in Kadapa on Thursday afternoon. Akshay Kumar flew down here in a helicopter from the airport near Tirupati around 4 pm and spent about 45 minutes at the Ameen Peer dargah, locally known as Pedda dargah.

Read More »

MVR favours separate “Rayalaseema” state

KADAPA: Former MLA and president of Rayalaseema Vimochana Samiti Dr. M.V. Ramana Reddy has favoured formation of Rayalaseema State. In a memorandum submitted to Srikrishna Committee at Hyderabad, which was released here on Wednesday, Dr. Reddy suggested creation of Telangana,..

Read More »

సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల 96వ జయంతి

ఆధునిక సాహితీ చరిత్రలో బహుముఖ పాండిత్యం సంపాదించి ప్రాచీన నవీన కవితాయుగాల వారిధిగా నిలిచారు పుట్టపర్తి నారాయణాచార్యులు. భక్తికవితా బంధువు.. అనువాద రచనా సాహిత్యంలో 14 భాషల్లో ప్రవేశ ప్రావీణ్యం ఆయన సొంతం. ఏడు భాషలలో ఆశు కవితామృతాన్ని తెలుగు గుమ్మంలో నిండుగా..

Read More »

Mallemala literary award for Kolakaluri Enoch

KADAPA:Eminent writer and former Vice-Chancellor of Sri Venkateswara University Kolakaluri Enoch will be presented the Mallemala Literary Award for best story-writing at Kadapa Zilla Parishad meeting hall on March 21 evening.A compilation of short stories “Virisina Mallelu” authored by Mallemala Venugopala Reddy will be..

Read More »

నేడు అన్నమయ్య 507 వ వర్దంతి.

తొలితెలుగు కవిగాన సంకీర్తనా పరుడు శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యులు దేశ నలుమూలలకు ప్రసిద్ధి చెందారు. అంతటి ఘనకీర్తిని సాధించిన తొలితెలుగు వాగ్యేయకారుడు అన్నమాచార్యులు తాళ్ళపాకలో జన్మించారు. కలియుగ వైకుంఠనాధుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి, పారవశ్య, శృంగార సంకీర్తనలు ఎన్నో ఆలపించి శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యులు వైకుంఠనాధునికి అత్యంత ప్రీతిపాత్రునిగా చరిత్రలోకెక్కారు.

Read More »

మైదుకూరు,పోరుమామిళ్ళ,బద్వేలు ప్రజలకు తీరనున్న రైలు కల!

తాజాగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కడప జిల్లాలోని  మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ళ, కలసపాడు ప్రాంతాల ప్రజలకు ఇప్పటిదాకా ఒక కలగా మిగిలిన రైలుసౌకర్యం సమీప భవిష్యత్తులో నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న ప్రొద్దుటూరు-కంభం, లైను సర్వేకు ఆమోదం తెలపడంతో పాటు తాజాగా గిద్దలూరు-భాకరాపేట(భాకరాపేట స్టేషన్ కడప-రేణిగుంట లైనుపై కడప-ఒంటిమిట్ట స్టేషన్ల

Read More »

యో.వే.విశ్వవిద్యాలయానికి నామమాత్ర కేటాయింపులు

కడప, 25 ఫిబ్రవరి: యోగి వేమన విశ్వవిద్యాలయానికి 2010-11 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా రూ. 7 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. దీంతో విశ్వవిద్యాలయంలోని రెండవ దశ అభివృద్ధి పనులు అటకెక్కే పరిస్థితి నెలకొంది. ఈ కేటాయింపుల వల్ల సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దు స్థితి ఉత్పన్నం కానుంది.

Read More »

తెలుగు భాష పరిరక్షణకు ఉద్యమిద్దాం! రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి

మైదుకూరు: మాతృభాష పరిరక్షణ కోసం తెలుగు వారమంతా ఉద్యమించ్చాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి పిలుపిచ్చారు. అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం నిర్వహించిన ధర్నా కు ఆయన అధ్యక్షత వహిస్తూ తెలుగు భాష పరిరక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.

Read More »

నవ్వుల ఱేడు పద్మనాభం ఇక లేరు

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం (79) ఇక లేరు. శనివారం ఉదయం గుండెపోటుతో  ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన …

Read More »

YS Vijayalakshmi took oath as MLA

Y. S. Vijayalakshmi, widow of former Chief Minister Y. S. Rajasekhara Reddy took oath as the Member of Legislative Assembly on Thursday.Flanked by her son and Kadapa MP Y. S. Jagan Mohan Reddy and senior Congress leaders including APCC chief D. Srinivas, YSR’s close aide K.V.P. Ramachandra Rao, the Pulivendula MLA ...

Read More »