Tourist Attractions

News

ఓదార్పు యాత్రపై ప్రజలకు వైఎస్‌ జగన్‌ లేఖ

ఈనెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రను నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. 'అక్కచెల్లెళ్లకూ, అన్నదమ్ములకూ మనవి. నా తండ్రి గారు చనిపోయిన వెంటనే ఆ వార్తను తట్టుకోలేక గుండెపగిలి వందలాది మంది మా ఆత్మబంధువులు మరణించిన సంగతీ, ఆ కుటుంబసభ్యులను పలకరించడానికి నేను ఓదార్పుయాత్రను ప్రారంభించిన సంగతీ మీకు తెలిసిందే....

Read More »

న్యూజెర్సీలో వైఎస్ జయంతి వేడుకలు

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 61వ జయంతి వేడుకలను అమెరికా, న్యూజెర్సీలోని థాంప్సన్ పార్కులో నిర్వహించ తలపెట్టారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జులై 11న ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

Read More »

Industrialist Obul Reddy passes away

P. Obul Reddy, industrialist, philanthropist and patron of the arts, passed away in Chennai on Wednesday ( 1ST July 2010) after a prolonged illness. He was 85 year old, and is survived by two sons and three daughters. P. Obul Reddy( Pottipati Obul Reddy) born in 1925 in a village Urlagattu Podu ( Pottipati Palli) of Railway kodur mandal of Kadapa district.

Read More »

Srikrishna panel to visit Kadapa

Srikrishna Committee member Abusale Shareef and Senior Consultant B.L. Joshi will visit Kadapa on June 29 and interact with public representatives, intellectuals and people on the “Samaikyandhra” demand. The Committee members would visit Anantapur on June 28 and would proceed from there to Kadapa on June 29, according to a communiqué received by Kadapa Collectorate. They would visit Chittoor district …

Read More »

Seniors have no idea on projects: Rayachoty MLA

The Rayachoti MLA, Mr Gadikota Sri-kanth Reddy, alleged that senior Congress leaders had no understanding of Jala-yagnam and were creating trouble only for political existence.Speaking to mediapersons here on Friday, he alleged that those demanding a change in the design of the Polavaram project had no idea about irrigation projects.

Read More »

ఆపరేషన్‌ కలివికోడి…

అరుదైన కలివికోడి కోసం మళ్లీ వెతుకులాట ప్రారంభం కానున్నది.. ఇందుకోసం 'ఆపరేషన్‌ కలివికోడి' సిద్ధమవుతోంది... 1986లో కనిపించిన కలివికోడి తిరిగి కనిపించలేదు... ఈ పక్షి గురించి ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది... ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కడప డీఎఫ్‌ఓకు ఆదేశాలు అందాయి.. ముంబైకి చెందిన శాస్త్రవేత్తలు త్వరలో కడపకు రానున్నారు..

Read More »

కరువుబండ యాత్రలు సీమలో ఆగాలంటే…

పేరుకేమో పెద్ద రాయలసీమ, వడగొట్టిన పేదకేమో వట్టి ఎండమావి, కరువుబండ యాత్రలేమో నిత్యకృత్యం! రాయలసీమ పల్లెల్లో రోళ్లు ఊరి బయట పారేస్తే కరువును దూరం చేసుకోవచ్చునని, వానలు పడతాయని, తాతముత్తాతల విశ్వాసం. అదో పండగగా, ఆనవాయితీగా ఆస్వాదిస్తారక్కడ.ఈ భూభాగంలో ప్రతి అంగుళం కరువు పీడిత ప్రాంతమే. దేశంలో ఎప్పుడు కరువు జిల్లాలు గుర్తించినా, రాయలసీమ నాలుగు జిల్లాలు తప్పక వాటిలో ఉంటాయి. సీమ భూభాగం నూటికి నూరుశాతం కరువుపీడిత ప్రాంతమే. ఇది వలస పాలన వారసత్వం.

Read More »

జగనే వీరికి పేద్ద విషయం!

రాజ్యాంగదత్తమైన పర్యటన హక్కుపైన తెలంగాణ వాదం పేరుతో ఉక్కుపాదం మోపారు. ప్రజాస్వామ్య హననానికి సాహసించారు. వ్యక్తి స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అధికారగణం, ప్రభుత్వం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాయి. నిన్నమొన్నటివరకు నక్సలైట్ల నిషేధానికి బెదిరి నియోజకవర్గాలలో తిరగడానికి భయపడిన వారే ఇప్పుడు నక్సలైట్లను తలదన్నేలా నిషేధాలకు దిగుతున్నారు.నిన్నటి వరకు జగన్ ను మాత్రమే అడ్డుకుంటామని చెప్పుకున్న ముసుగు ఉద్యమకారులు నేడు ఒకడుగు ముందుకేసి సమైక్యవాదులందరినీ తెలంగాణలో అడుగు పెట్టనివ్వమంటున్నారు.

Read More »

పోలీసుల అదుపులో వైఎస్‌ జగన్‌

వంగపల్లి : వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణవార్త జీర్ణించుకోలేని మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వరంగల్‌ జిల్లాకు త్వరలోనే మళ్లీ వస్తానని కడప ఎంపీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వంగపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద ఆయన్ని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా జగన్‌ మీడియాతో మాట్లాడుతూ…

Read More »