Tourist Attractions

News

కడపలో అఖిల భారత స్థాయి చెస్‌ పోటీలు

 కడప: కడపలో నవంబర్‌ 22 నుంచి 25 వరకు అఖిలభారత స్థాయి చెస్‌ పోటీలు అఖిలభారత చదరంగ సమాఖ్య, రాష్ట్ర సమాఖ్య అనుమతితో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి గల క్రీడాకారులు తమ ఎంట్రీలను నవంబర్‌ 15వ తేదీలోగా పంపించాలి. నవంబరు 16 నుంచి 20 వరకు 200 అపరాధ రుసుం చెల్లించి పేర్లను (ఎంట్రీలను) నమోదు చేసుకోవచ్చు.

Read More »

కడప సైబర్‌కేఫ్‌లపై పోలీస్ నిఘా

కడప: సైబర్ నేరాల నివారణలో భాగంగా సైబర్‌కేఫ్‌లపై పోలీస్ నిఘాను పటిష్టం చేస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషీ తెలిపారు. సైబర్ నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో ఇంటర్‌నెట్ వినియోగదారుల గుర్తింపు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ముంబైకి చెందిన రియలన్స్ సంస్థ రూపొందించిన ‘క్లింక్ సైబర్ కేఫ్ మేనేజర్’ సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌పై సైబర్‌కేఫ్ నిర్వాహకులకు అవగాహన కల్పించేందుకు కడపలోని హరిత హోటల్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ …

Read More »

రాజీనామాను ఉపసంహరించుకున్న జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. శనివారం ఆయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూతో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. సెప్టెంబరు 20 నుంచి తన రాజీనామాను ఆమోదించాలంటూ రాష్ట్రపతికి, ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.

Read More »

Kadapa mayor booked for fertiliser diversion

Kadapa, Sept. 17: Kadapa police registered a case on Friday against the Kadapa mayor, Mr P. Ravindranath Reddy, on the illegal fertiliser transport issue. Cases were also registered against four other directors of the mayor’s Balaji Fertilisers Factory.  The Kadapa urban circle-inspector, Mr Venkatradri, registered cases.  Police seized six lorries going from the factory to Anantapur and Kurnool districts at …

Read More »

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగార్జునరెడ్డి రాజీనామా

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మూడు రోజులుగా చోటుచేసుకున్న సంఘటనలపై తీవ్రంగా కలత చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. హైకోర్టు చరిత్రలో ఇలాంటి సంఘటన జరగటం ఇదే ప్రథమం. గురువారం జస్టిస్‌ నాగార్జునరెడ్డి తన రాజీనామా లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూకు పంపారు. రాష్ట్రపతికి పంపడానికి వీలుగా మరో లేఖను దీంతోపాటు జతచేసినట్లు తెలిసింది. జస్టిస్‌ నాగార్జునరెడ్డి కడప జిల్లాకు చెందిన వారు.  1979లో న్యాయవాదిగా బార్‌కౌన్సిల్లో నమోదు చేసుకున్న జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి …

Read More »

కడప ముద్దు బిడ్డకు www.kadapa.info అశృ నివాళి !

పులివెందుల పులిబిడ్డ, కడప ముద్దు బిడ్డ, ఆంధ్రుల ఆరాధ్య దైవం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు ww.kadapa.info అశృ నివాళి!  

Read More »

కడప-బెంగళూరు రైల్వే మార్గానికి నేడు శంకుస్థాపన!

కడప  :  మహానేత వైఎస్‌ కృషితో పాటు జిల్లా వాసుల కల నెరవేరనుంది.. కాగితాలకే పరిమితమైన కడప- బెంగళూరు రైలు మార్గానికి మంగళవారం «శీకారం చుట్టనున్నారు… ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో నూతన శకానికి ఈ రైలు మార్గం నాంది పలకనుంది.

Read More »

YSR memorial at Idupulapaya

The Cabinet on Thursday approved the allotment of 16.55 hectares of reserve forest area at Rajiv Knowledge Valley in Idupulapaya of Kadapa district for Dr.Y.S.R.Memorial. The memorial park would have statue of YSR, a ‘obelisk’ – a tall four-sided shaft of stone, museum cum art gallery, lotus pond, herbal garden, landscaping and amenities like car park, canteens. Tourism Minister J. …

Read More »

ముద్దనూరు గుహల్లో ఆదిమానవుడి చిత్రలేఖనం !

కడప: వైఎసార్ జిల్లా  జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట సమీపంలోని గుహ ల్లో ఆదిమానవుడు చిత్రలేఖనం వెలుగులోకి వచ్చింది.  ఎంపీడీవో మొగలిచండు సురేష్ ఆధ్వర్యంలో భారత జాతీయ కళ సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్), భారతీయ పురాతత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన గాలింపులో ఈ అద్భుత రేఖా చిత్రాలు వెలుగుచూశాయి.

Read More »

వైఎస్సార్ జిల్లా ప్రగతికి కేంద్ర నిధులు !

కడప:వెనుకబాటుతనానికి గురైన  వైఎస్సార్ జిల్లా పై   కేంద్ర ప్రభుత్వం కాస్త కరుణ చూపింది. వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ కింద 2010-11 సంవత్సరానికి వైఎస్సార్ జిల్లాకు దాదాపు 27 కోట్ల రూపాయల వాటా దక్కనుంది. మొన్న మొన్నటి వరకు జిల్లాలో సరైన విద్య, వైద్య సౌకర్యాలు కూడా లేక పోయినా 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ రంగాలతో పాటు మరి కొన్ని రంగాల్లో కొంత అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చినా ఇంకా అభివృద్ధికి నోచుకోవాల్సిన రంగాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎంతో …

Read More »