కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో ‘దక్షిణ భారత దేశ చరిత్ర కాంగ్రెస్’ సదస్సు శుక్రవారం ప్రారంభిస్తారు. ఇవి మూడు రోజులపాటు కొనసాగుతాయని ఉపకులపతి డాక్టర్ అర్జుల రామచంద్రారెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో చరిత్ర, పురావస్తుశాఖ అధిపతి డాక్టర్ జి.సాంబశివారెడ్డి, సహాయ ఆచార్యులు డాక్టర్ ఉదయరాజువారిజా కృష్ణకాంత్తో కలిసి మాట్లాడారు.
Read More »
www.kadapa.info Voice of the YSR Kadapa District