Tourist Attractions

Tag Archives: kadapa

11న కమలాపురంలో ముఖ్యమంత్రి రచ్చబండ

కడప : రచ్చబండ కార్యక్రమాన్ని జిల్లాలోని కమలాపురంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారు. సోమవారం సాయంత్రం జిల్లాకు చెందిన మంత్రులు డీఎల్.రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, ఎమ్మెల్యే వీరశివారెడ్డి, టీడీపీ నేత లక్ష్మిరెడ్డి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ముందుగా జిల్లాలోని

Read More »

Chinmaya Mission chief for Kadapa

KADAPA: Chinmaya Mission’s Global president Swami Tejamayananda will visit Kadapa for the first time on February 3. Devotees would receive him near YSR statue on Kadapa-Rajampet bypass road. Swami Tejamayananda will address youth aged between 15 and 30 years on ‘born to succeed’ at Nagarjuna Women’s Degree college here at 4 p.m. on February 3 and would address on ‘tips …

Read More »

నేటి నుంచి జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

యువనేత, కడప పార్లమెంట్‌ మాజీ సభ్యులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ నెల 2వతేదీ నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని బద్వేల్‌ నియోజవర్గంలోని గోపవరం మండలంలో జగన్‌ పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాలను ప్రారంభించనున్నారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో వైఎస్‌ అభిమానులు, మాజీ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వైఎస్‌ఆర్‌ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

Read More »

అసౌకర్యాల నడుమ దేవునికడప బ్రహ్మోత్సవాలు

శ్రీ వారిని దర్శించుకునే ముందు గానీ, దర్శించుకున్న తరువాత గానీ భక్తులు దేవునికడపను సందర్శిస్తే మహాపుణ్యమని భక్తుల నమ్మిక. తిరులేశుని తొలిగడప.. దేవుని కడప.  ఇంతటి ప్రాధాన్యం ఉన్న దేవునికడప మంచిచెడులను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విస్మరిస్తోంది. తితిదేలో విలీనం చేసుకుని నాలుగేళ్లు పూర్తయినా ఆలయ రూపురేఖలు మార్చడంలో ఘోరంగా విఫలమైంది.

Read More »

HISTORY OF KADAPA (YSR) DISTRICT

HISTORY OF KADAPA

Kadapa (Cuddapah) is considered one of the backward and perhaps also one of the most remotely situated districts of the State. One hardly realises that the tract covered by the district carries the foot prints of some of the most illustrious rulers of South India. Tipu Sultan, Haidar Ali, Sivaji, Krishnadevaraya, Pratap Rudra are some of the names associated with …

Read More »

కడపలో నేటి నుంచి ‘ చరిత్ర కాంగ్రెస్‌’ సదస్సు

కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో ‘దక్షిణ భారత దేశ చరిత్ర కాంగ్రెస్‌’ సదస్సు శుక్రవారం ప్రారంభిస్తారు. ఇవి మూడు రోజులపాటు కొనసాగుతాయని ఉపకులపతి డాక్టర్‌ అర్జుల రామచంద్రారెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో చరిత్ర, పురావస్తుశాఖ అధిపతి డాక్టర్‌ జి.సాంబశివారెడ్డి, సహాయ ఆచార్యులు డాక్టర్‌ ఉదయరాజువారిజా కృష్ణకాంత్‌తో కలిసి మాట్లాడారు.

Read More »

ఈ రైల్వే బడ్జెట్లోనైనా కడప జిల్లాకు న్యాయం జరుగుతుందా?

దక్షిణ మధ్య రైల్వేలో గుంతకల్లు డివిజను నుంచి ప్రతి ఏటా భారీగా ఆదాయం లభిస్తోంది. అయినా ప్రతి రైల్వే బడ్జెట్టులో డివిజనుకు అన్యాయమే జరుగుతోంది. ప్రత్యేకించి కడప జిల్లాకు మొండి చేయి మిగులుతోంది. గత రైల్వే బడ్జెట్టులో గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్లు కేటాయింపులు జరిగాయి. ఈ సారి బడ్జెట్టులో ఎలాంటి పరిస్థితి ఉంటుందో దిక్కుతోచడం లేదు. భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సాయిప్రతాప్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కడప జిల్లాకు మేలు జరిగేలా చూడాల్సి ఉంది.

Read More »

పుష్పగిరి బ్రిడ్జి పనులకు తొలగిన ఆటంకం

పుష్పగిరి గ్రామం నుంచి పెన్నానది మీదుగా శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వద్దకు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోనుంది. ప్రారంభ దశలోనే ఆగిపోయిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. నిధుల కొరత కారణంగా బ్రిడ్జి నిర్మాణ పనులకు ఏర్పడుతున్న ఆటంకాల గురించి కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ద్వారా రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్

Read More »

శతావధాని సీవీ సుబ్బన్నకు లోక్‌నాయక్‌ పురస్కారం

విశాఖలోని లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అందించే విశిష్ట పురస్కారానికి ఈ దఫా ప్రముఖ సాహితీవేత్త, శతావధాని సి.వి.సుబ్బన్న ఎంపికయ్యారు. సి.వి.సుబ్బన్న  స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతం.తెలుగు సాహిత్య వికాసంలో విశేష కృషిచేసినవారికి ఏటా ఈ విశిష్ట పురష్కారం అందచేస్తారు.   విశాఖనగరం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతులమీదుగా పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని ఫౌండేషన్‌ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

Read More »

ఆరోగ్య కేంద్రాలకు మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రారంభోత్సవం

మైదుకూరు: మండలంలోని జీవి సత్రం లోని తన తల్లిదండ్రులు సుబ్బమ్మ, వెంకటస్వామిరెడ్డిల స్మారక ప్రజావైద్యశాలను ప్రభుత్వ పీహెచ్‌సీగా   వైద్యఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. మీ విద్యుక్త ధర్మం మీరు నిర్వర్తిస్తే ప్రజలు దేవుళ్లుగా కొలుస్తారని, మానవుని అనారోగ్యంతో ఆడుకోవద్దని వైద్యశాఖసిబ్బందికి హితవు పలికారు.

Read More »