Tourist Attractions

Tag Archives: kadapa

ఆపరేషన్‌ కలివికోడి…

అరుదైన కలివికోడి కోసం మళ్లీ వెతుకులాట ప్రారంభం కానున్నది.. ఇందుకోసం 'ఆపరేషన్‌ కలివికోడి' సిద్ధమవుతోంది... 1986లో కనిపించిన కలివికోడి తిరిగి కనిపించలేదు... ఈ పక్షి గురించి ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది... ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కడప డీఎఫ్‌ఓకు ఆదేశాలు అందాయి.. ముంబైకి చెందిన శాస్త్రవేత్తలు త్వరలో కడపకు రానున్నారు..

Read More »

కరువుబండ యాత్రలు సీమలో ఆగాలంటే…

పేరుకేమో పెద్ద రాయలసీమ, వడగొట్టిన పేదకేమో వట్టి ఎండమావి, కరువుబండ యాత్రలేమో నిత్యకృత్యం! రాయలసీమ పల్లెల్లో రోళ్లు ఊరి బయట పారేస్తే కరువును దూరం చేసుకోవచ్చునని, వానలు పడతాయని, తాతముత్తాతల విశ్వాసం. అదో పండగగా, ఆనవాయితీగా ఆస్వాదిస్తారక్కడ.ఈ భూభాగంలో ప్రతి అంగుళం కరువు పీడిత ప్రాంతమే. దేశంలో ఎప్పుడు కరువు జిల్లాలు గుర్తించినా, రాయలసీమ నాలుగు జిల్లాలు తప్పక వాటిలో ఉంటాయి. సీమ భూభాగం నూటికి నూరుశాతం కరువుపీడిత ప్రాంతమే. ఇది వలస పాలన వారసత్వం.

Read More »

జగనే వీరికి పేద్ద విషయం!

రాజ్యాంగదత్తమైన పర్యటన హక్కుపైన తెలంగాణ వాదం పేరుతో ఉక్కుపాదం మోపారు. ప్రజాస్వామ్య హననానికి సాహసించారు. వ్యక్తి స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అధికారగణం, ప్రభుత్వం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాయి. నిన్నమొన్నటివరకు నక్సలైట్ల నిషేధానికి బెదిరి నియోజకవర్గాలలో తిరగడానికి భయపడిన వారే ఇప్పుడు నక్సలైట్లను తలదన్నేలా నిషేధాలకు దిగుతున్నారు.నిన్నటి వరకు జగన్ ను మాత్రమే అడ్డుకుంటామని చెప్పుకున్న ముసుగు ఉద్యమకారులు నేడు ఒకడుగు ముందుకేసి సమైక్యవాదులందరినీ తెలంగాణలో అడుగు పెట్టనివ్వమంటున్నారు.

Read More »

పెద్ద దర్గాను దర్శించిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ

'సింహా' చిత్రం విజవంతమైన సందర్భంగా చేస్తున్న పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం సినీ హీరో నందమూరి బాలకృష్ణ నగరంలోని అమీన్‌పీర్‌ (పెద్దదర్గా) దర్గాను సందర్శించారు. తొలుత దర్గాలోని పీరుల్లామాలిక్‌ మజార్‌ను దర్శించుకున్నారు. పూలచాదర్‌ను సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గాలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకుని పుష్పగుచ్ఛాలు ఉంచారు.

Read More »

Brahmam Gari Matham (mutt)

Brahmam Gari Matham

Brahmam Gari Matham (Telugu: బ్రహ్మంగారి మఠం) is the place where Sri Potuluri Veerabrahmam who was famous for his preachings and mainly for his remarks on future of the world, stayed in Kandimallayapalli. Veerabrahmam is the only futurologist that the East has produced.  He entered Jeeva Samadhi in the year 1693. Brahmamgari Matham was built in Kandimallayapalli after the jeevasamadhi of Veerabrahmendra …

Read More »

పుష్పగిరి సందర్శనంతో- శతఅశ్వమేధయాగాల ఫలితం !

కడప మే 11 : రాష్ట్రంలో ప్రఖ్యాత పుణ్యతీర్థంగా వెలుగొందుతున్న పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి, వైద్యనాథేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ తేదిన మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మకంగా సుప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలో పావన పినాకినీ నదీ తీరాన  చాళుక్యుల కాలంలో శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం,చోళుల కాలంలో కామాక్షి సమేత వైద్యనాథేశ్వరస్వామి దేవాలయాలను నిర్మించడం జరిగింది.

Read More »

సివిల్స్‌లో కడప జిల్లా వాసుల ప్రతిభ

కడప  : సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో కడప జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరులోని మిట్టమడి వీధికి చెందిన భారతి అనే మహిళ 59 ర్యాంకు సాధించడం పట్ల ప్రొద్దుటూరు వాసుల్లో హర్షం వెల్లివిరుస్తోంది. ఈమె భర్త సీవీ.శివశంకర్‌రెడ్డి హైదరాబాద్‌లో పర్యాటక శాఖ కార్యాలయంలో అధికారిగా పని చేస్తున్నారు. కర్ణాటకలోని బెల్గాం ప్రాంతానికి చెందిన భారతి 2007 జనవరి 25న శంకర్‌రెడ్డిని వివాహం చేసుకుంది.

Read More »

Buddha Vihara found in Konduru Tippa

Kadapa: A Buddhist site comprising brick-built ‘stupas’ and ‘viharas’ has been found on a hillock, Konduru Tippa, near Rajampet in Kadapa district during the recent explorations by the Department of Archaeology and Museums. .

Read More »

Attirala (Hatyarala) Sacred Temples

Attirala

There is the temple of sri Thretheswara swamy in the form of a stone sivalingam. This temple is picturesquely situated on the bank of the river Bahuda (Cheyyeru) on a hillock with a beautiful Kalyana mantapanm (marriage hall) and gali gopuram (tower). The hillock is known as Thretachalam on account of the manifestation of Threteswara swamy.

Read More »

శత్రు దుర్భేద్యమైన గండికోట

ఆయనకు ఆ స్థలం బాగా నచ్చింది. ఆ కొండ కోట నిర్మాణానికి ఎంతో అనువుగా ఉందనీ, అక్కడ కోటను నిర్మిస్తే ఆ చుట్టు పక్కల గ్రామం వెలసి సుసంపన్నంగా, ఎంతో వైభవంగా కళకళలాడుతుందనీ జ్యోతిష్కులు శెలవిచ్చారు. దాంతో కాకమహారాజులు అక్కడ కోటను నిర్మించాలని అనుకున్నాడు. వైకుంఠశుద్ధ పంచమి రోజున కోట నిర్మాణానికి శంకుస్థాపన జరిపాడు. అతితక్కువ వ్యవధిలోనే అక్కడ గండికోట ఆవిర్భవించి దుర్భేద్యమైన కోటగా పేరు తెచ్చుకుంది.

Read More »